Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Vijayawada: తెల్లవారుజామునుంచే క్యూలైన్‌లో భక్తులు.. తొలిరోజు దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం

Update: 2022-09-26 02:30 GMT

Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. తొలిరోజు దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమివ్వమనున్నారు. మరోవైపు అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్‌లలో వేచి ఉన్నారు. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.

Tags:    

Similar News