Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి దాడిశెట్టిరాజా..
Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించున్నారు
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి దాడిశెట్టిరాజా..
Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించున్నారు. ఇవాళ నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా టీడీపీ ఎమ్మెల్సీ రామారావులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించారు.