Andhra Pradesh: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పిచ్చి పట్టింది: నారాయణ
Andhra Pradesh: బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజుకు పిచ్చి పట్టిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నారాయణ . అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడితేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుస్తుందన్నారు. అటు.. శారధా పీఠాధిపతిని మర్యాద పూర్వకంగానే కలిసినట్లు నారాయణ తెలిపారు. 97వ వార్డు ప్రచారంలో భాగంగా స్వామీజీ ఆశ్రమాన్ని సందర్శించినట్లు స్పష్టం చేశారు.