East Godavari: అంతర్వేదిలో స్ట్రెయిన్‌ కలకలం

East Godavari: రెండు రోజుల క్రితం గల్ఫ్ నుంచి స్వగ్రామం అంతర్వేదికి వచ్చిన వ్యక్తి

Update: 2021-04-04 07:34 GMT

కరోనా స్ట్రైన్ (ఫైల్ ఇమేజ్)

East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో స్ట్రెయిన్ వైరస్ కలకలం సృష్టించింది. రెండు రోజుల క్రితం గల్ఫ్‌ నుంచి ఓ వ్యక్తి స్వగ్రామామైన సఖినేటిపల్లి మండలం అంతర్వేదికి వచ్చాడు. అయితే అతనికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. నిన్న అందిన నివేదికలో సదరు వ్యక్తికి స్ట్రెయిన్ వైరస్ సోకినట్లు నిర్ధారించారు.

Full View


Tags:    

Similar News