Corona: విజయనగరం జిల్లా వైద్యారోగ్యశాఖలో కరోనా కలకలం

Corona: 1200 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ * హోమ్‌ క్వారంటైన్‌లో బాధితులు

Update: 2021-05-04 15:14 GMT

కరోనా వైరస్ 

Corona: విజయనగరం జిల్లా వైద్యారోగ్యశాఖలో కరోనా కలకలం రేగింది. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 12వందల మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో.. బాధితులు హోం క్వారంటైన్‌కు వెళ్లారు.

Tags:    

Similar News