Andhra Pradesh: ఇవాళ్టి నుంచి అందుబాటులోకి ఓర్వకల్లు‌‌ విమానాశ్రయం

Andhra Pradesh: విశాఖ, చెన్నై, బెంగళూరు నగరాలకు విమాన సర్వీసులు

Update: 2021-03-28 01:19 GMT

ఓర్వకల్ ఎయిర్పోర్ట్ (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఇవాళ్టి నుంచి కర్నూలు ఓర్వకల్లు‌‌ విమానాశ్రయం సేవలు అందుబాటులోకి రానున్నాయి. కర్నూలు నుంచి విశాఖపట్నం, చెన్నై, బెంగళూరుకు విమానాలు నడపాలని ఇండిగో సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ఉదయం 10:10 గంటలకు బెంగళూరు నుంచి కర్నూలుకు మొదటి విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఉదయం 10:30 గంటలకు కర్నూలు నుంచి విశాఖపట్నంకు విమానం బయల్దేరుతుంది.

Tags:    

Similar News