CM Jagan: నేడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: పీఎన్‌సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం

Update: 2022-04-07 03:00 GMT

నేడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: నేడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పీఎన్‌సీ కాలేజీ దగ్గర వెంగళరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా ఇవాళ నరసరావుపేటలో వాలంటీర్లకు పురస్కారాల ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Tags:    

Similar News