CM Jagan: నాడు-నేడు, ఫౌండేషన్‌ స్కూళ్లపై సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan: రెండో విడత నాడు-నేడు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశం

Update: 2021-09-07 09:15 GMT

 నాడు నేడు పై సీఎం జగన్ సమీక్ష సమావేశం (ఫోటో ది హన్స్ ఇండియా)

CM Jagan: నాడు-నేడు, ఫౌండేషన్‌ స్కూళ్లపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వెయ్యి స్కూళ్లను సీబీఎస్‌ఈకి అఫిలియేషన్‌ చేస్తున్నామని సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. స్కూళ్లకు ఐసీఎస్‌ఈ అఫిలియేషన్‌ పైనా దృష్టి పెట్టాలన్న సీఎం జగన్.. రెండో విడత నాడు-నేడు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. నూతన విద్యా విధానం అమలుపై సిద్ధం కావాలని, పాఠ్య పుస్తకాల ముద్రణ నాణ్యత పెంచాలని అన్నారు సీఎం జగన్.

Tags:    

Similar News