CM Jagan: విశాఖ రాజధాని కాబోతోంది.. నేను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతాను..
CM Jagan: నేను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతాను
CM Jagan: విశాఖ రాజధాని కాబోతోంది
CM Jagan: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని కాబోతోందని త్వరలో తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ లో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మార్చి 3,4వ తేదీల్లో విశాఖపట్నంలో ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది. మిమ్మల్ని విశాఖకు ఆహ్వానిస్తున్నామని.. విశాఖ రాజధాని కాబోతోందని.. కొన్ని నెలల్లో తాను కూడా అక్కడికే వెళ్లబోతున్నానని స్పష్టం చేశారు. మిమ్మల్ని మరోసారి విశాఖలో కలవాలని ఆకాంక్షిస్తున్నానని జగన్ వ్యాఖ్యానించారు.