నెరవేరిన పశ్చిమ గోదావరి జిల్లా వాసుల చిరకాల వాంఛ

Update: 2019-10-04 06:52 GMT

పశ్చిమ గోదావరి జిల్లా వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఇప్పటికే మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 266 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వైద్య కళాశాల ప్రారంభంలోనే తొలి ఏడాది 100 సీట్లు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోన్న సర్కారు 380 మంది విద్యార్దులకు సరిపడా హాస్టల్ భవనాలను నిర్మిస్తున్నారు.   

Tags:    

Similar News