CM Jagan: జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

CM Jagan: లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు మరింత గడువు కోరిన సీబీఐ

Update: 2021-07-26 09:25 GMT

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు సీబీఐ మరింత గడువు కోరింది. న్యాయవాదికి అనారోగ్య కారణాల వల్ల కౌంటర్‌ దాఖలు చేయలేకపోయామని వివరణ ఇచ్చింది. దీంతో తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.

Full View


Tags:    

Similar News