నంద్యాలలో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

Update: 2019-09-21 09:48 GMT

ఏపీ సీఎం జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదలతో దెబ్బతిన్న పంటలను, నివాసాలన జగన్‌ పరిశీలించారు. ఆ తర్వాత వరద పరిస్థితిపై నంద్యాల మున్సిపల్‌ ఆఫీస్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. వరద ప్రభావం, సహాయక చర్యలపై చర్చ జరిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. 

Tags:    

Similar News