వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. పరస్పరం కర్రలతో దాడులు

Palnadu: రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు

Update: 2022-12-16 14:30 GMT

వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. పరస్పరం కర్రలతో దాడులు

Palnadu: పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News