నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

Chandrababu: బోయనపల్లిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత

Update: 2022-05-11 01:45 GMT

Chandrababu: నేటి నుంచి మూడ్రోజుల పాటు చంద్రబాబునాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. శాంతిపురం, గుడిపల్లె మండలాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు శాంతిపురం మండలం బెల్లకోకిలకు చంద్రబాబు చేరుకుంటారు. బోయనపల్లిలో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నెల 12న సీగలాపల్లిలో జాతరలో చంద్రబాబు పాల్గొంటారు. 13వ తేదీ కుప్పంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు. పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాలపై చంద్రబాబు సమీక్ష చేయనున్నారు.

Full View


Tags:    

Similar News