Chandrababu: పల్నాడు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

Chandrababu: దాచేపల్లిలో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

Update: 2024-03-03 03:37 GMT

Chandrababu: పల్నాడు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు దాచేపల్లిలో పార్టీ నేతలతో సమావేశంకానున్నారు. పల్నాడు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులపై కసరత్తు చేయనున్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటి అంశాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు.

Tags:    

Similar News