కియాపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. కియా వైఎస్సార్ వల్లే వచ్చిందనడం హాస్యాస్పదమని చంద్రబాబు అన్నారు. కియా చైర్మన్తో వైఎస్సార్ ఆత్మ మాట్లాడిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలుసుకుని చంద్రబాబు మాట్లాడాలని అన్నారు.