Chandrababu: కార్యకర్తలకు భద్రత కల్పించిన ఏకైక పార్టీ టీడీపీయే..

Chandrababu: కార్యకర్తలకు భద్రత కల్పించిన ఏకైక పార్టీ టీడీపీయే

Update: 2023-02-16 11:52 GMT

Chandrababu: జగ్గంపేట కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం

Chandrababu Naidu: కార్యకర్తలకు భద్రత కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు చంద్రబాబు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. టీడీపీలో 2 లక్షల రూపాయల వరకు బీమా కల్పిస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి సాధికారిక సారధిగా కార్యకర్తలను నియమిస్తామన్నారు. అందరూ సమర్థవంతంగా పనిచేస్తేనే జగన్‌ను ఇంటికి పంపొచ్చన్నారు.

Tags:    

Similar News