Chandrababu: ప్రచార దూకుడు పెంచిన టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu: ఇవాళ నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో టీడీపీ ప్రజాగళం

Update: 2024-04-05 05:34 GMT

Chandrababu: ప్రచార దూకుడు పెంచిన టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచార దూకుడు పెంచారు. ఇవాళ నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో టీడీపీ ప్రజాగళం నిర్వహించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు, సాయంత్రం .6 గంటలకు రెండో సభ ఉండేలా ప్లాన్ చేశారు. 6న పెదకూరపాడు, సత్తెనపల్లిలో, 7న పామర్రు, పెనలూరులలో ప్రజాగళం కార్యక్రమం చేపట్టారు. తొలి విడత 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

Tags:    

Similar News