Chandrababu: మాకు అధికారం అవసరం లేదు.. రాష్ట్రాన్ని కాపాడటానికి జనసేన టీడీపీ కలిసొస్తున్నాం

Chandrababu: బంగారు రాష్ట్రాన్ని భస్మాసురుడు నాశనం చేశాడు

Update: 2024-03-04 14:08 GMT

Chandrababu: మాకు అధికారం అవసరం లేదు.. రాష్ట్రాన్ని కాపాడటానికి జనసేన టీడీపీ కలిసొస్తున్నాం

Chandrababu: పెనుగొండలో రా కదలి రా సభలో సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తమకు అధికారం అవసరం లేదని.. పదవులు ఆశించడం లేదని.. కేవలం ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి జనసేన టీడీపీ కలిసివస్తున్నామని చంద్రబాబు అన్నారు. బంగారు రాష్ట్రాన్ని భస్మాసురుడు నాశనం చేశారని మండిపడ్డారు. సైకో జగన్‌ను ఇంటికి పంపించడానికి కలిసిరావాలన్నారు.

Tags:    

Similar News