పీపీఏలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్కు మరో ఝలక్ తగిలింది. పునస్సమీక్ష తప్పుడు నిర్ణయమన్న కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ లేఖ రాశారు. పునస్సమీక్ష దేశ విశ్వసనీయతనే దెబ్బతీస్తుందంటూ లేఖలో పేర్కొన్నారు. అక్రమాలు జరిగాయంటూ పీపీఏల సమీక్ష సరికాదంటూ మంత్రి తన లేఖలో తెలిపారు.