మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ మరోసారి నోటీసులు

*న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణకు రావాలంటూ నోటీసులు

Update: 2022-06-21 08:17 GMT

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ మరోసారి నోటీసులు

Amanchi Krishna Mohan: మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణకు రావాలంటూ నోటీసులు అందజేసింది సీబీఐ. CRPC సెక్షన్ 41(A) కింద నోటీసు ఇచ్చారు. ఈ నెల22న హాజరుకావాలంటూ నోటీస్‌లో పేర్కొన్నారు సీబీఐ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి గతంలో విశాఖలో సీబీఐ ముందు హాజరయ్యారు ఆమంచి కృష్ణమోహన్. ఇంతకు ముందే విచారణకు హాజరైన తాజాగా 41(A) నోటీసులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News