వైసీపీ నేత ఆమంచికి షాక్: కోర్టుకు హాజరు కావాలని సీబీఐ ఆదేశం

గతంలో కోర్టులు, జడ్జీలపై చేసిన వ్యాఖ్యల కేసులో నోటీసులు

Update: 2021-02-01 10:53 GMT

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. గతంలో కోర్టులు జడ్జీలపై చేసిన వ్యాఖ్యల కేసులో సీబీఐ నోటీసు ఇచ్చింది. ఈనెల 6న ఉదయం పదిన్నర గంటలకు హాజరు కావాలని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News