మంత్రి బొత్సకు సీబీఐ కోర్టు నోటీసులు

Update: 2019-08-23 08:53 GMT

ఫోక్స్ వ్యాగన్ కేసులో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు నాంపల్లి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సాక్షిగా ఉన్నారు. వచ్చే నెల 12న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని నోటీసులు పేర్కొంది.

Tags:    

Similar News