Botsa: ఉత్తరాంధ్రను వైఎస్ఆర్, జగన్ మాత్రమే అభివృద్ధి చేశారు

Botsa: సెలబ్రెటీ పార్టీల గురించి ఏం మాట్లాడుతాం?

Update: 2024-02-27 09:16 GMT

Botsa: ఉత్తరాంధ్రను వైఎస్ఆర్, జగన్ మాత్రమే అభివృద్ధి చేశారు

Botsa: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రను గతంలో వైఎస్ఆర్, ప్రస్తుతం జగన్ మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. సెలబ్రెటీ పార్టీల గురించి ఏం మాట్లాడుతామని జనసేనను ఉద్దేశించి మంత్రి కామెంట్ చేశారు.

Tags:    

Similar News