చంద్రబాబు జిమ్మిక్కులు అందరికి తెలుసు: మంత్రి బొత్స

Update: 2019-09-10 14:23 GMT

టీడీపీ చలో ఆత్మకూరు యాత్రపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణం ఫైర్ అయ్యారు. చంద్రబాబు జిమ్మిక్కులు అందరికి తెలుసున్నారు. శాంతిభద్రతల విషయాల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు బొత్స. పెయిడ్ ఆర్టిస్టులతో కుటిల రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. యరపతినేని, చింతమనేని, కూన రవి, సోమిరెడ్డి , కోడెల తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ చట్టాన్ని అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు బొత్స.

Tags:    

Similar News