బాలకృష్ణకి పురంధీశ్వరి ఝలక్ ..

Update: 2019-06-26 02:01 GMT

తెలుగుదేశం పార్టీ నుండి వరుస వలసలు కొనసాగుతున్నాయి .. అ పార్టీ నుండి ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే .. అంతే కాకుండా మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ కూడా బీజేపీ తీర్దం పుచ్చుకున్నారు .. అయితే తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువు పోట్లురి కృష్ణబాబు పార్టీకి గుడ్ బై చెప్పేసారు .. పోట్లురి కృష్ణబాబు తన భార్య కలిసి బీజేపిలో చేరారు .. అయితే వారిని బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు... 

Tags:    

Similar News