విశాఖ చేరుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి

* మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరికి బీజేపీ నేతలు ఘనస్వాగతం * పెద్దిపాలెం, ఆనందపురం(మం)లో రైతుల అవగాహాన సదస్సు కార్యక్రమం * నూతన వ్యవసాయ చట్టాలు, ఆత్మ నిర్భర్‌ భారత్‌లాంటి అంశాలపై అవగాహన

Update: 2020-12-25 05:34 GMT

 హైదరాబాద్‌ నుంచి విశాఖ చేరుకున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇవాళ పెద్దిపాలెం, ఆనందపురం మండలాల్లో రైతుల అవగాహాన సదస్సు కార్యక్రమం జరగనుంది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్న పురందేశ్వరి.. నూతన వ్యవసాయ చట్టాలు, ఆత్మ నిర్భర్‌ భారత్‌ లాంటి పలు అంశాలపై ఆమె రైతులు, పార్టీ కార్యకర్తలకు అవగాహాన కల్పించనున్నారు.

Tags:    

Similar News