GVL Narasimha Rao: వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ ఎంపీ జీవీఎల్

GVL Narasimha Rao: అప్పు లేనిదే పూట గడవటం లేదని విమర్శ *రాష్ట్రాభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యాఖ్య

Update: 2021-09-15 08:54 GMT

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (ఫైల్ ఇమేజ్)

GVL Narasimha Rao: అప్పు తేనిదే పూట గడవని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని బీపేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అప్పులు తెచ్చి ఆ బారాన్ని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై మోపుతుందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్‌లా ఏపీలో రివర్స్ అభివృద్ధి జరుగుతోందని ఎద్దేవా చేశారు. 

Tags:    

Similar News