Purandeswari: పొత్తుల అంశంపై జాతీయ నేతలు నిర్ణయిస్తారు

Purandeswari: ఏపీ అభివృద్ధికి మోడీ సహకారం అందిస్తున్నారు

Update: 2022-06-05 07:43 GMT

Purandeswari: పొత్తుల అంశంపై జాతీయ నేతలు నిర్ణయిస్తారు

Purandeswari: జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. పొత్తుల అంశంపై జాతీయ నేతలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. సమన్వయంతో రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయని చెప్పారు. విజయవాడలో జరిగిన బీజేపీ జిల్లా శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో పురంధేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేన మధ్య పొత్తుకు ఎటువంటి ఇబ్బంది లేదని.. ఆత్మకూరులో అభ్యర్థిపై జనసేనతో చర్చించామని పురంధేశ్వరి తెలిపారు.

Tags:    

Similar News