చంద్రబాబు అవినీతి రుజువైతే రెండేళ్లలో జైలుకెళ్లడం ఖాయం: సునీల్‌ దేవ్‌ధర్‌

Update: 2019-07-06 14:32 GMT

గుంటూరు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆ పార్టీ నేత సునీల్‌ దేవ్‌ధర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తమ పార్టీనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో చాలా మంది టీడీపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని సునీల్‌ దేవ్‌ధర్‌ తెలిపారు. ఏపీలో ఎన్టీఆర్‌ బాహుబలిలా ఉంటే చంద్రబాబు కట్టప్పలా వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి రుజువైతే, రెండేళ్లలో ఆయన జైలుకెళ్లడం ఖాయమన్నారు సునీల్‌ దేవ్‌ధర్‌  

Tags:    

Similar News