చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు: సుజనాచౌదరి

Update: 2019-08-17 10:13 GMT

ఏపీ ప్రభుత్వం మాజీ సీఎం చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు చేపట్టే విధంగా వ్యవహరిస్తుందన్నారు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. సీఎం జగన్మోహన్ రెడ్డి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. వ్యక్తగత పాలసీలు కాకుండా రాష్ర్టాభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. విశాఖలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సుజనా చౌదరి పాల్గొన్నారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు.

 

Tags:    

Similar News