విజయవాడలో పాక్షికంగా భారత్ బంద్

Vijayawada: ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు, ప్రత్యేకంగా రోబో టీమ్స్ ఏర్పాటు

Update: 2022-06-20 07:08 GMT

విజయవాడలో పాక్షికంగా భారత్ బంద్

Vijayawada: విజయవాడలో పాక్షికంగా భారత్ బంద్ కొనసాగుతోంది. రైల్వే స్టేషన్‌లో భారీగా పోలీసులు మోహరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రోబో టీమ్స్ ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News