Chandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి

Chandrababu: సమసమాజ స్థాపనకోసం కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేయండి

Update: 2022-08-20 01:09 GMT

Chandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి

Chandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనును అంతమొందించేందుకు కంకణబద్దులు కావాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. సమసమాజ స్థాపనకోసం కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. నియోజకవర్గాలవారీగా సమీక్షించిన చంద్రబాబు పార్టీనాయకులకు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.

Tags:    

Similar News