కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం...మైనరుబాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం

Krishna District: మైనరు బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం

Update: 2022-08-14 12:30 GMT

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం...మైనరుబాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం

Krishna District: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు 17 యేళ్ల మైనరు బాలికను కిడ్నాప్‌చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు కేసునమోదుచేశారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడికోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News