Visakhapatnam: విశాఖ షీలానగర్‌లో దారుణం

Visakhapatnam: నామాల సురేష్‌ను రాడ్‌తో కొట్టి హత్యచేసిన అఖిలేష్

Update: 2022-07-19 05:01 GMT

Visakhapatnam: విశాఖ షీలానగర్‌లో దారుణం

Visakhapatnam: విశాఖలోని షీలానగర్‌లో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. నామాల సురేష్‌ను రాడ్‌తో కొట్టి హత్యచేశాడు అఖిలేష్. హత్య చేసిన అనంతరం అఖిలేష్ పరారయ్యాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News