విశాఖలో అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

Visakhapatnam: ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మొదటి రోజు ముగిసిన ర్యాలీ

Update: 2022-08-14 06:07 GMT

విశాఖలో అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

Visakhapatnam: అగ్నిపథ్‌ నియామకాలకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా విశాఖ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మొదటి రోజు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ముగిసింది. అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మరోవైపు వర్షం పడుతున్నా అభ్యర్థులు లెక్కచేయకుండా ర్యాలీలో పాల్గొన్నారు. ఇక.. రెండోరోజు అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో 5వేల మంది అభ్యర్థులు పాల్గొననున్నారు.

Tags:    

Similar News