ప్రభుత్వంలో ఏపీఎస్‌ఆర్టీసీ విలీనానికి లైన్‌క్లియర్‌

Update: 2019-09-03 11:32 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా మరో అడుగు ముందుకు పడింది. దీనిపై నియమించిన ఆంజనేయరెడ్డి కమిటీ తన మధ్యంతర నివేదికను సీఎం జగన్‌కు అందజేసింది. నివేదికను ముఖ్యమంత్రి జగన్‌ పరిశీలిస్తున్నారు. రేపు కేబినేట్‌ సమావేశంలో ఈ నివేదికపై పూర్తిస్థాయిలో చర్చించనున్నారు. ఆ తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News