Tammineni Sitaram: పొత్తులపై స్పందించిన ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

Tammineni Sitaram: స్పీకర్‌కు ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు

Update: 2023-09-23 11:13 GMT

Tammineni Sitaram: పొత్తులపై స్పందించిన ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

Tammineni Sitaram: ఏలూరు జిల్లా ద్వారక తిరుమల వెంకటేశ్వరస్వామివారిని ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పట్టిక బెల్లంతో తులాభారం చేసి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా పొత్తులపై స్పందించిన స్పీకర్‌, ఏ పార్టీలు ఎన్ని పొత్తులతో వచ్చినా.. సీఎం జగన్‌ పొత్తు మాత్రం ప్రజలతోనే అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News