శ్రీకాకుళం జిల్లాలో రెండోవిడత పంచాయతీ ఎన్నికలు

* భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు వేసిన మహిళలు * సమస్మాత్మక ప్రాంతాల్లోనూ అధిక సంఖ్యలో ఓటేస్తున్న ఓటర్లు

Update: 2021-02-13 07:47 GMT

Representational Image

కాకుళం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ సారి మహిళలు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో కూడా మహిళలు ఉదయం 6 గంటల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడ్డారు.

Tags:    

Similar News