ఏపీలో జెండావందనం చేసే మంత్రుల జాబితా ఖరారు

Update: 2019-08-13 13:49 GMT

ఏపీలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న జిల్లాలలో జెండా వందనం చేసే మంత్రుల జాబితా ఖరారైంది. 

ఆగస్టు 15 జెండావందనం చేసే మంత్రుల జాబితా 

కృష్ణా జిల్లా- సీఎం జగన్మోహన్ రెడ్డి

శ్రీకాకుళం - మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

విజయనగరం - డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

విశాఖపట్నం- మంత్రి మోపిదేవి

తూర్పుగోదావరి- డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

పశ్చిమగోదావరి - డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్

గుంటూరు - మంత్రి పేర్ని నాని

ప్రకాశం - మంత్రి అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు - మంత్రి సుచరిత

కర్నూల్ - మంత్రి బొత్స సత్యనారాయణ

వైఎస్సార్ కడప - డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు - డిప్యూటీ సీఎం నారాయణస్వామి

Tags:    

Similar News