ఏపీలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న జిల్లాలలో జెండా వందనం చేసే మంత్రుల జాబితా ఖరారైంది.
ఆగస్టు 15 జెండావందనం చేసే మంత్రుల జాబితా
కృష్ణా జిల్లా- సీఎం జగన్మోహన్ రెడ్డి
శ్రీకాకుళం - మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం - డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
విశాఖపట్నం- మంత్రి మోపిదేవి
తూర్పుగోదావరి- డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
పశ్చిమగోదావరి - డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్
గుంటూరు - మంత్రి పేర్ని నాని
ప్రకాశం - మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు - మంత్రి సుచరిత
కర్నూల్ - మంత్రి బొత్స సత్యనారాయణ
వైఎస్సార్ కడప - డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు - డిప్యూటీ సీఎం నారాయణస్వామి