Andhra News: జీవో నెంబర్‌ 1పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

Andhra News: జీవోపై సస్పెన్షన్‌ను కొనసాగించడానికి హైకోర్టు నిరాకరణ

Update: 2023-01-24 11:36 GMT

Andhra News: జీవో నెంబర్‌ 1పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

Andhra News: ఏపీలో జీవో నెంబర్‌ 1ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. జీవో సస్పెన్షన్‌ను కొనసాగించాలని పిటిషనర్‌ కోరగా న్యాయస్థానం నిరాకరించింది. తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్‌ చేసింది.

Tags:    

Similar News