AP high Court: పరిషత్ ఎన్నికలపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ

AP high Court: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పిటిషన్లపై హైకోర్టులో విచారణ

Update: 2021-04-04 04:04 GMT

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

AP High Court: ఏపీలో పరిషత్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఎస్ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ బీజేపీ, టీడీపీ నేత వర్లరామయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం ఎస్‌ఈసీ తరఫున వాదనలు విననుంది హైకోర్టు.

Full View


Tags:    

Similar News