జెరూసలెం యాత్రకు ఆర్థిక సహాయం పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

-మూడు లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఇచ్చే సాయం 60 వేలకు పెంపు -మూడు లక్షల కన్న ఎక్కువ వార్షికాదాయం ఉన్న వారికి 30వేలకు పెంపు

Update: 2019-11-19 08:32 GMT

జెరూసలెం యాత్రకు ఆర్థిక సహాయం పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. మూడు లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఇచ్చే సాయం 40 వేల నుంచి 60 వేలకు పెంచారు. మూడు లక్షల కన్న ఎక్కువ వార్షికాదాయం ఉన్న వారికి 20 వేల నుంచి 30వేలకు పెంచారు. జెరూసలెంతో పాటు ఇతర ప్రార్థన స్థలాల సందర్శనకు ఆర్థిక సాయం పెంపుపై గత కేబినెట్‌లో సర్కార్ నిర్ణయం తీసుకుంది. 

Tags:    

Similar News