పోలవరం రివర్స్ టెండరింగ్ కి రంగం సిద్ధం..4.9వేల కోట్లతో రివర్స్ టెండర్లుకు పిలిచిన ప్రభుత్వం

Update: 2019-08-17 11:32 GMT

పోలవరం రివర్స్ టెండరింగ్ కి రంగం సిద్ధమైంది. 4.9వేల కోట్లతో ప్రభుత్వం రివర్స్ టెండర్లుకు పిలిచింది. పోలవరం హెడ్‌వర్క్స్ జల విద్యుత్ కేంద్రాల్లో పనులకు టెండర్లు పిలిచారు. అయితే, రివర్స్ టెండరింగ్ పై పునరాలోచించుకోవాలని పీపీఏ మరోసారి కోరింది. ప్రీ క్లోజర్ చేయించాల్సిన తప్పిదాలేవి కాంట్రాక్టు సంస్థ చేయలేదని పీపీఏ అభిప్రాయపడింది. రివర్స్ టెండరింగ్ వల్ల మరింత ఆలస్యం, ధర పెరుగుదల ఉంటుందన్న పీపీఏ చెప్పింది.  

Tags:    

Similar News