AP News: సినీ ప్రియులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

*థియేటర్లలలో వంద శాతం ఆక్యూపెన్సీకి గ్రీన్ సిగ్నల్ *ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి రానుందని ఉత్తర్వులు జారీ

Update: 2021-10-14 07:32 GMT

థియేటర్లలలో వంద శాతం ఆక్యూపెన్సీకి గ్రీన్ సిగ్నల్(ఫైల్ ఫోటో)

AP News Today: సినీ ప్రియులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై రాష్ట్రంలో థియేటర్లను వంద శాతం ఆక్యూపెన్సీతో నడపొచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వంద శాతం ఆక్యూపెన్సీ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి రానుంది. కరోనా ప్రభావంతో ఇన్ని రోజులూ థియేటర్ల ఆక్యూపెన్సీపై షరతులు విధించిన ప్రభుత్వం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో థియేటర్‌ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News