Andhra Pradesh: సినిమా టికెట్‌ ధరలపై నేడు ఏపీ ప్రభుత్వ కమిటీ సమావేశం

Andhra Pradesh: సినిమా టికెట్లపై గత నెలలో సమావేశమైన కమిటీ

Update: 2022-02-02 02:45 GMT

సినిమా టికెట్‌ ధరలపై నేడు ఏపీ ప్రభుత్వ కమిటీ సమావేశం

Andhra Pradesh: సినిమా టికెట్ ధరలపై నేడు ఏపీ ప్రభుత్వ కమిటీ సమావేశంకానుంది. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో కమిటీ భేటీ కానుంది. సినిమా టికెట్లపై గత నెలలో కమిటీ సమావేశం నిర్వహించింది. ఇక సభ్యుల సూచనల మేరకు నేడు మరోసారి కమిటీ చర్చలు జరపనుంది. కమిటీ నివేదిక ఆధారంగా టికెట్ రేట్లను ప్రభుత్వం సవరణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News