ప్రభుత్వంపై దూకుడు పెంచిన ఏపీ ఉద్యోగులు

AP Employees: ఉద్యోగుల నిరసనతో సచివాలయంలో నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు.

Update: 2022-02-04 08:21 GMT

ప్రభుత్వంపై దూకుడు పెంచిన ఏపీ ఉద్యోగులు

AP Employees: ఏపీ ఉద్యోగులు ప్రభుత్వం దూకుడు పెంచారు. సచివాలయంలోని ఉద్యోగులు పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. సచివాలయంలో కంప్యూటర్లు షట్‌డౌన్ చేసి నిరసన తెలుపుతున్నారు. ఉద్యోగుల నిరసనతో సచివాలయంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

Full View


Tags:    

Similar News