YS Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండోరోజు సీఎం జగన్ పర్యటన
తిరుపతిలో కొనసాగుతున్న సీఎం జగన్ పర్యటన కృష్ణానగర్లో ముంపు ప్రాంతాల పరిశీలన వరదల ఫొటో ఎగ్జిబిషన్ తిలకించిన సీఎం
వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్
YS Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండోరోజు సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. తిరుపతిలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. కృష్ణానగర్లో ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వరదల ఫొటో ఎగ్జిబిషన్ తిలకించిన సీఎం.. వరద బాధితులను పరామర్శించారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం జగన్.