Vana Mahotsavam: నేడు ఏపీలో వనమహోత్సవం ప్రారంభించనున్న సీఎం జగన్

* మంగళగిరిలోని ఎయిమ్స్‌ లో మొక్కలు నాటనున్న సీఎం జగన్ * ఆకుపచ్చని ఆంధ్రావని అనే నినాదంతో జగనన్న పచ్చతోరణం

Update: 2021-08-05 02:37 GMT

వనమహోత్సవం (ట్విట్టర్ ఫోటో)

Vana Mahotsavam: జగనన్న పచ్చతోరణం పేరుతో వనమహోత్సవానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ మంగళగిరిలోని ఎయిమ్స్‌ ప్రాంగణంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. ఆకుపచ్చని ఆంధ్రావని అనే లక్ష్యంతో సీఎం జగన్‌ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మరికాసేపట్లో సీఎం జగన్ ఎయిమ్స్‌ ప్రాంగణానికి చేరుకుని తిరిగి పదకొండున్నర గంటలకు వెళ్లేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

Tags:    

Similar News