కాసేపట్లో కొవిడ్, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. రేపట్నుంచి నైట్ కర్ఫ్యూ అమలుపై చర్చ..

CM Jagan:తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌ వేగవంతంపై చర్చ

Update: 2022-01-17 07:01 GMT

కాసేపట్లో కొవిడ్, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. రేపట్నుంచి నైట్ కర్ఫ్యూ అమలుపై చర్చ..

CM Jagan: ఏపీలో కరోనా మహమ్మారి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు 4వేలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ నేడు కొవిడ్, వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ వేగవంతం, నైట్ కర్ఫ్యూ అమలుపై అధికారులతో చర్చించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ సమీక్షలో అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

Tags:    

Similar News